Thursday 4 May 2017


కమ్మ క్షత్రియ జాతికి చెందిన ఒక ప్రాచీన తెగ "#దుర్జయులు"........................
కృష్ణా నదికి దక్షిణం గా ఉన్నది కమ్మనాడు,వెలనాడు ఉంది.కమ్మ వారికి మూల పురుషు లైన దుర్జయులకు ఇది మంచి పట్టు ఉన్న ప్రాంతం..........
1) #చంద్రవంశక్షత్రియులలోని ఒకానొక శాఖ “”#దుర్జయవంశీయులు””, చంద్రవంశ క్షత్రియ మూలాలు కలిగిన ఒకప్పటి కూర్మారాధకులైన (జైనులైన) “”దుర్జయాన్వయులు”” – “”కాకతీయులు”” మొదలైన కమ్మవారి మూల పురుషులు………………….
2) “”#కమ్మవారికీ#కాకతీయులకూ”” మూలపురుషుడైన “”#కమ్రమహారాజు”” ఈ సముదాయంలోనివాడే. కాకతి అనే జైన దేవతను కులదేవతగా పూజించిన కారణంగా వీరిని కాకతీయులు అనేవారు. కాకతీయ పాలకులలో మొదటి బేతరాజు (క్రీ.శ. 1000 – 1030), మొదటి ప్రోలరాజు (క్రీ.శ.1030 – 1075) జైనులే. జైనమతాన్ని వదిలేసి, శైవం స్వీకరించిన రెండవ బేతరాజు( క్రీ.శ. 1075 – 1110) పరమ మాహేశ్వరుడని అనుమకొండ శాసనం పేర్కొంది. అప్పటివరకూ జైన మతంలో కులగోత్రాల ప్రసక్తిలేకుండా జీవించిన వీరు శైవం స్వీకరించాక అప్పటి సామాజిక అవసరాలకు తగినట్లుగా కురమ అనే కులంగా ఏర్పడ్డారు…………………………………………………………..
3) “”#కాకతీయులు”” తాము క్షత్రియులమని కొన్ని శాసనాలలో, చతుర్థ వంశజులమని కొన్ని శాసనాలలో చెప్పుకున్నప్పటికీ, “”జైన మతంలో”” ఉండగా “”కుల గోత్రాలను”” విసర్జించిన కారణంగా వారిని నాటి సమాజం క్షత్రియులుగా గుర్తించక శూద్రులుగానే భావించినట్లుంది. ఆ ఆత్మ న్యూనతా భావం వారిలో ఆధిక్యతా భావం ఏర్పడడానికి దారితీసింది. ఆ ఆధిక్యతా భావంతోనే కొందరు కాకతీయ ప్రభువులు తమను తాము ‘అత్యర్కేందు కుల ప్రసూతులు’ గా అంటే సూర్య – చంద్ర వంశాల కంటే మిన్నయైన కులానికి చెందినవారిగా భావించేవారు. ప్రతాపరుద్రీయ కావ్యంలో విద్యానాథుడు కాకతీయులు ‘ అత్యర్కేందు కుల ప్రసూతుల’ నే పేర్కొన్నాడు…………….
కాకతీయులు-దుర్జయ వంశస్థులు……….కృష్ణా నదికి దక్షిణం గా ఉన్నది “”(కమ్మ నాడు, కమ్మ రాష్ట్రాలు)వెలనాడు”” అని కైఫీయత్తుల్లో ఉంది.””కమ్మ”” వారికి మూల పురుషు లైన “”దుర్జయులకు”” ఇది మంచి పట్టు ఉన్న ప్రాంతం…………
1)శాసనాధారాలను బట్టి “#బయ్యారంశాశనం” ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.
2) “#గూడూరుశాసనం”లో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కామసాని యు బేతరాజును కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది.
3) “#చేబ్రోలుశాశనం” ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను కోట సామ్రాజ్యమునకు చెందిన – బేతరాజు కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు……..
4) #గవరపాడుశాసనం" లో తమ కాకతీయ కుటుంబీకులకు #దుర్జయుని కారణo గానే కీర్తి లభించిందని చెప్పుకున్నాడు....
భాస్కరాచార్య అనే ఆయన రాసిన ‘#కన్యకాపురాణం' లో‘#కమ్మటవారనుకమ్మవారిని జేరి రిన్నూరు గోత్రాల హీనమతులు' అని ఉండడాన్నిబట్టి, కాంభోజ ప్రాంతం నుంచి బౌద్ధ మత ప్రచారం నిమిత్తం వచ్చిన ‘కమ్మో' లు అనే బౌద్ధులు, కూర్మీలలో అంతర్భాగంగా ఆంధ్రకు వచ్చి స్థిరపడిన జైనులు మాత్రమే కాక ఒకానొక చారిత్రక దశలో వ్యావసాయకులుగా ఉన్న వైశ్యుల నుంచి కూడా రెండువందల గోత్రాల వారు - వీరంతా కలిసి ఆంధ్రదేశంలో #కమ్మకులం గా ఏర్పడ్డారు.........................
"#కమ్మకులస్థుల, #కాకతీయుల మూలపురుషులైన #కమ్రమహారాజు, #దుర్జయుడు & #కమ్మరాష్ట్రం":----.
అనాదిగా కాకతీయులు, కమ్మవారు కమ్ర మహారాజును తమ మూలపురుషునిగా భావిస్తారు. ‘కమ్ర’శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ' శబ్దం ఏర్పడింది. కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) కర్మ కులంగానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి.............. కూర్మారాధక కురమ సముదాయం నుంచి విడివడిన ఓ మాజీ జైన శాఖ, పల్లవ భోగ్య (పలనాడు) లోని మాజీ బౌద్ధ శాఖ కలిసి #కమ్మకులంగా ఏర్పడడారు.............తుళునాడులో స్థానిక కన్నడిగులు వారిని 'బంట' అనే పేరుతో వ్యవహరించారని అంటారు.వారు #కమ్మవారికీ, #కాకతీయులకీ, #తుళువ వారికీ మూలపురుషుడైన తుర్వసుడి వంశీయులమని చెప్పుకున్నారు కనుక తుళువ (రాయలు తండ్రి తరఫు) వారు మిగిలిన అన్ని కులాల కంటే కమ్మ కులానికే దగ్గరవారని నా స్థిరాభిప్రాయం. రాయలు తల్లి నాగులాంబ గండికోట పెమ్మసాని కమ్మవారి ఆడపడుచు...........................
చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు #దూర్జయకులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు........
#కమ్మనాడు శాసనపూరితమైన ఆధారాలు చాలా స్పంష్టంగా నేటికి కనువిందు చేస్తున్నాయి. కమ్మక్షత్రియలు తర్వాతి క్రమంలో భౌద జైన మతాలలోకి మారారు నేటికీ భౌద్ద మతంలో కమ్మ అనే పదాని గురించి వ్యాసాలు వ్యాసాలు చూడవచ్చు. భౌద్ధ జైన మత ప్రభావంలో #కమ్మవారిదుర్జయవంశపురాజులు ప్రభావం ఎక్కువగా ఉండేది. వెలనాటి చోడులు కాకతియ #కమ్మదుర్జయవంశజులు మనం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. కాకతీయలు కొంతకాలం తరువాత వారు యధా తధంగా వీరశైవ మతాన్ని తిరిగి ప్రారంబించారు. కాకతీయుల తరవాత వారి కమ్మదుర్జయులైన ముసునూరి వారు తెలుగుజాతిని ఏకం చేసి పాలించారు. వీరి తరువాత ఎన్నో కమ్మనాయకుల రాజ్యాలు విజనగర రాజులకు సమంతులుగా పాలించారు వారె #పెమ్మసాని #సాయపనేని #రావెళ్ల #సూర్యదేవర #వాసిరెడ్డి కమ్మవారు ఇవి కేవలం ఒక మచ్చుకు మాత్రమే కమ్మవారు పాలించిన రాజుల జమీందారుల చరిత్రల ఎన్నో వున్నాయి.........
దుర్జయమహారాజు

"కమ్రమహారాజు" ..........కాకతీయులుకమ్మవారిమూలపురుషుడు.....................




కమ్రమహారాజు
#కమ్మకులస్థుల#కాకతీయుల మూలపురుషులైన #కమ్రమహారాజు, #దుర్జయుడు గురించి ఈ సందర్భంగా కొంత వివరిస్తాను...........
#దౌర్వాసదేవీపురాణం' వీరి చరిత్రకు సంబంధించిన కొన్ని విశేషాలను రేఖామాత్రంగా తెలుపుతున్నది. వాయు, మత్స్య పురాణాలు మౌర్యుల, శాతవాహనుల చరిత్రను నిర్ధారించడంలో చరిత్రకారులకు కొంతమేరకు ఉపకరించాయి. పురాణాలలోని పుక్కిటిని, అశాస్త్రీయమైన విశేషాలను తెలివిగా వేరుచేసి, చరిత్రకారులు వాటి నుంచి చారిత్రక సత్యాలు గ్రహించారు. శాతవాహనుల చరిత్ర, ముఖ్యంగా శ్రీముఖుని (సిముకుని) పాలనకు సంబంధించిన కొన్ని చారిత్రక సత్యాలు వాయు పురాణంలో లభించినట్లు సుప్రసిద్ధ చరిత్రకారుడు రమేష్ చంద్ర మజుందార్ తన Ancient India అన్న గ్రంథం పేజీ 133 లో పేర్కొన్నారు. పురాణాలలోని అశాస్త్రీయమైన, ఒకదానికొకటి పొసగని అంశాలను వదలివేసి, చారిత్రకంగా ఉపయుక్తమైన అంశాలను సంగ్రహించడం చరిత్రకారులు అనాదిగా చేస్తున్నదే. ‘#ప్రతాపరుద్రయశోభూషణము’ లో విద్యానాథుడు ‘#దౌర్వాసదేవీపురాణా’న్ని ఉటంకిస్తూ చెప్పిన విషయం ఏమిటో చూద్దాం. పురూరవుడి మనుమడైన రజి ఒకప్పుడు ఇంద్రుడి కోరిక మేరకు రాక్షసులను జయించి, కొంతకాలం భూలోకాన్నీ, ఇంకొంతకాలం ఇంద్రలోకాన్నీ పాలించి, తరువాత మరణించాడు. రజికి జన్మించిన 500 మంది కుమారులలో పెద్దవాడు #కమ్రమహారాజు. తమ తండ్రి పాలించిన ఇంద్రలోకం వారసత్వ ఆస్తిగా తమకే చెందాలని భావించిన కమ్ర మహారాజు ఇంద్రలోకంపై దండెత్తి, ఇంద్రుడిని ఓడించి, ఆ లోకాన్ని బలవంతంగా స్వాధీనపరచుకుని పాలించాడట. దీంతో దేవగురువైన బృహస్పతి కోపించి, శపించగా కమ్రుడితో సహా ఆ 500 మంది బూడిదైపోయారట. భూలోకంలో సూర్య వంశీయుడైన ఖమిత్రుడనే రాజు గౌరీ పూజ చేసిన కారణంగా వీరంతా తిరిగి ఆయన సంతానంగా జన్మించారట. వారి వారసులే కాకతీయులట. అలా #కాకతీయులు తొలుత చంద్ర వంశీయులుగా పుట్టి , ఆ తరువాత సూర్య వంశీయులై జన్మించిన కారణంగా #అత్యర్కేందుకులజులు (సూర్యచంద్ర వంశాలు రెంటి కంటే ఎక్కువైన కులంవారు) అయ్యారట. ఇదంతా ‘దౌర్వాస దేవీ పురాణం' లో ఉందని విద్యానాథుడు పేర్కొన్నాడు. శాస్త్రీయంగా ఆలోచిస్తే దేవతలు అంటే తెల్లని మేనిచాయ కలిగిన జాతికి చెందిన మానవులే. (దేవ శబ్దం ‘దివ్’ అనే సంస్కృత శబ్దం నుంచి ఏర్పడింది. దివ్ అంటే ‘వెలుగొందు’ అని అర్థం). ఇంద్రుడు తెల్లని మేనిచాయగల జాతివారి రాజు అనుకుంటే కమ్ర మహారాజు ఇంద్రుడిని జయించడంలో పెద్దగా వింతేమీ లేదు. అయితే బృహస్పతి శాపం కారణంగా 500 మంది బూడిద కావడం, వారంతా గౌరీదేవి మహిమవల్ల తిరిగి ఖమిత్రుని సంతానంగా జన్మించడం - వీటిని అశాస్త్రీయమైన విషయాలుగా కొట్టిపారేయాల్సి ఉంటుంది.....
అనాదిగా కాకతీయులు, కమ్మవారు కమ్ర మహారాజును తమ మూలపురుషునిగా భావిస్తారు. ఈ కమ్ర మహారాజు గురించి ‘#కమ్రరాజము' కావ్యకర్త చాపరాల వెంకటాద్రి వర్మ వంటి కమ్మ కులస్థులైన పలువురు కవులు పద్య కావ్యాలు 1920 ప్రాంతాలలోనే రాసి ప్రచురించారు. ‘కమ్ర మహారాజు' అనే మాస పత్రికను కూడా అదే కాలంలో ప్రచురించారు. ‘కమ్ర’ అనే సంస్కృత శబ్దానికి ‘అందమైన వాడు', ‘కోరిక గలవాడు' (Beautiful ; Desirous) అని అర్థాలని సంస్కృత నిఘంటువులు పేర్కొన్నాయి. సృష్టికి కోరిక మూలం ( ఋగ్వేదంలోని ‘నాసదీయ సూక్తం’ కూడా ‘కామస్తదగ్రే’ అని సృష్టికి పూర్వపు స్థితిని వర్ణిస్తుంది) కోరిక, కామం లేకుండా మన కశ్యపుడు, దక్షుడు వంటి ప్రజాపతులు అసంఖ్యాకంగా సంతానోత్పత్తిని ఎలా చేయగలిగారు ? అందుకే కమ్మవారి మూలపురుషుడయిన కమ్రుడు కూడా కోరిక గలవాడిగా ఉండడంలో పెద్దగా వింతేమీ లేదు. కమ్మవారిలో అధిక శాతం తమ మూలపురుషుడైన కమ్ర మహారాజు లాగే అందమైన వారు కావడం కూడా గమనార్హం. ‘కమ్ర’శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ' శబ్దం ఏర్పడింది. ‘శ్రీవాత్సవ’ శబ్దం ‘శ్రీవాస్తవ' గానూ, వరణ, అసి నదుల పేరు మీదుగా ఏర్పడిన ‘వారణాసి’ - ‘వణారసి’ - ‘వనారస్’ - ‘బనారస్’ గా ప్రాతిలోమ్యం కారణంగానే ఏర్పడ్డాయి. కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) కర్మ కులంగానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి..................
‘కమ్ర’ శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ’ శబ్దం ఏర్పడి అదే పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ’ గా మారింది.ఈ ప్రాంతాన్ని ఆ వీరుడి పేరిటే ‘#కమ్మరాష్ట్రం’ అని పిలిచారు. క్రీ.శ. మూడవ శతాబ్దం నాటి బేతవోలు (జగ్గయ్యపేట ) శాసనం మొదలు క్రీ.శ. 1428 నాటి తక్కెళ్ళపాడు శాసనం వరకు వివిధ శాసనాలను పరిశీలిస్తే వాటిలో ఆ ప్రాంతాన్ని #కమ్ర (కర్మ) #మహారాజు పేరిట కర్మ రాష్ట్ర, కమ్మ క్షితి, కర్మకరాష్ట్ర, కమ్మక రథ, కర్మాంక రాష్ట్ర, కమ్మాంక రథ, కమ్మనాటి విషయము, కమ్మనాడు అంటూ ఆ వీరునిపేరిటే పలు విధాలుగా పేర్కొనడం కనిపిస్తుంది. కాకతీయులు, కమ్మవారు తమ మూలపురుషునిగా భావించే కమ్ర మహారాజు పేరిట లో ‘కమ్ర' అనే ఇంటిపేరు కూడా ఉంది.#దౌర్వాసదేవీపురాణం లో పేర్కొన్న "కమ్ర మహారాజు" తమ మూలపురుషుడని వారంతా భావించారు..............
దౌర్వాస దేవీ పురాణంలో పేర్కొన్న #కమ్రమహారాజు తమ మూలపురుషుడని కమ్మవారంతా భావించారు. ‘కమ్ర’ శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ’ శబ్దం ఏర్పడి అదే పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ’ గా మారింది.ఈ ప్రాంతాన్ని ఆ వీరుడి పేరిటే ‘కమ్మ రాష్ట్రం’ అని పిలిచారు. క్రీ.శ. మూడవ శతాబ్దం నాటి బేతవోలు (జగ్గయ్యపేట ) శాసనం మొదలు క్రీ.శ. 1428 నాటి తక్కెళ్ళపాడు శాసనం వరకు వివిధ శాసనాలను పరిశీలిస్తే వాటిలో ఆ ప్రాంతాన్ని కమ్ర (కర్మ) మహారాజు పేరిట కర్మ రాష్ట్ర, కమ్మ క్షితి, కర్మకరాష్ట్ర, కమ్మక రథ, కర్మాంక రాష్ట్ర, కమ్మాంక రథ, కమ్మనాటి విషయము, కమ్మనాడు అంటూ ఆ వీరునిపేరిటే పలు విధాలుగా పేర్కొనడం కనిపిస్తుంది. కాకతీయులు, కమ్మవారు తమ మూలపురుషునిగా భావించే కమ్ర మహారాజు పేరిట కమ్మవారిలో ‘కమ్ర' అనే ఇంటిపేరు కూడా ఉంది. వారిది ‘పమిచుక్కల' గోత్రం. (రుషి గోత్రాలలో ‘కాశ్యప' గోత్రం).......
తెలుగునేలపై స్థిరపడిన కూర్మారాధక జైనులలోని కాకతీయులు, కమ్మవారు తమ మూలపురుషుడని భావిస్తున్న "#కమ్రమహారాజు" పేరే ప్రాతిలోమ్యమై(తిరగబడి) ‘కర్మ’ గా మారి అనంతరకాలంలో ‘కమ్మ’ గా (‘ధర్మ’ శబ్దం ‘ధమ్మ’గా అయినట్లు) రూపొందిందని కూడా తెలుసుకున్నాం.....
కృష్ణా నదికి దక్షిణం గా ఉన్నది కమ్మనాడు,వెలనాడు ఉంది.కమ్మ వారికి మూల పురుషు లైన దుర్జయులకు ఇది మంచి పట్టు ఉన్న ప్రాంతం..........
1) #చంద్రవంశక్షత్రియులలోని ఒకానొక శాఖ “”#దుర్జయవంశీయులు””, చంద్రవంశ క్షత్రియ మూలాలు కలిగిన ఒకప్పటి కూర్మారాధకులైన (జైనులైన) “”దుర్జయాన్వయులు”” – “”కాకతీయులు”” మొదలైన కమ్మవారి మూల పురుషులు………………….
2) “”#కమ్మవారికీ, #కాకతీయులకూ”” మూలపురుషుడైన “”#కమ్రమహారాజు”” ఈ సముదాయంలోనివాడే. కాకతి అనే జైన దేవతను కులదేవతగా పూజించిన కారణంగా వీరిని కాకతీయులు అనేవారు. కాకతీయ పాలకులలో మొదటి బేతరాజు (క్రీ.శ. 1000 – 1030), మొదటి ప్రోలరాజు (క్రీ.శ.1030 – 1075) జైనులే. జైనమతాన్ని వదిలేసి, శైవం స్వీకరించిన రెండవ బేతరాజు( క్రీ.శ. 1075 – 1110) పరమ మాహేశ్వరుడని అనుమకొండ శాసనం పేర్కొంది. అప్పటివరకూ జైన మతంలో కులగోత్రాల ప్రసక్తిలేకుండా జీవించిన వీరు శైవం స్వీకరించాక అప్పటి సామాజిక అవసరాలకు తగినట్లుగా కురమ అనే కులంగా ఏర్పడ్డారు…………………………………………………………..
3) “”#కాకతీయులు”” తాము క్షత్రియులమని కొన్ని శాసనాలలో, చతుర్థ వంశజులమని కొన్ని శాసనాలలో చెప్పుకున్నప్పటికీ, “”జైన మతంలో”” ఉండగా “”కుల గోత్రాలను”” విసర్జించిన కారణంగా వారిని నాటి సమాజం క్షత్రియులుగా గుర్తించక శూద్రులుగానే భావించినట్లుంది. ఆ ఆత్మ న్యూనతా భావం వారిలో ఆధిక్యతా భావం ఏర్పడడానికి దారితీసింది. ఆ ఆధిక్యతా భావంతోనే కొందరు కాకతీయ ప్రభువులు తమను తాము ‘అత్యర్కేందు కుల ప్రసూతులు’ గా అంటే సూర్య – చంద్ర వంశాల కంటే మిన్నయైన కులానికి చెందినవారిగా భావించేవారు. ప్రతాపరుద్రీయ కావ్యంలో విద్యానాథుడు కాకతీయులు ‘ అత్యర్కేందు కుల ప్రసూతుల’ నే పేర్కొన్నాడు…………….కాకతీయులు-దుర్జయ వంశస్థులు……….కృష్ణా నదికి దక్షిణం గా ఉన్నది “”(కమ్మ నాడు, కమ్మ రాష్ట్రాలు)వెలనాడు”” అని కైఫీయత్తుల్లో ఉంది.””కమ్మ”” వారికి మూల పురుషు లైన “”దుర్జయులకు”” ఇది మంచి పట్టు ఉన్న ప్రాంతం…………
1)శాసనాధారాలను బట్టి “బయ్యారం శాశనం” ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.
2) “గూడూరు శాసనం”లో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కామసాని యు బేతరాజును కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది.
3) “చేబ్రోలు శాశనం” ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను కోట సామ్రాజ్యమునకు చెందిన – బేతరాజు కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు……..
భాస్కరాచార్య అనే ఆయన రాసిన ‘#కన్యకాపురాణం' లో‘#కమ్మటవారనుకమ్మవారిని జేరి రిన్నూరు గోత్రాల హీనమతులు' అని ఉండడాన్నిబట్టి, కాంభోజ ప్రాంతం నుంచి బౌద్ధ మత ప్రచారం నిమిత్తం వచ్చిన ‘కమ్మో' లు అనే బౌద్ధులు, కూర్మీలలో అంతర్భాగంగా ఆంధ్రకు వచ్చి స్థిరపడిన జైనులు మాత్రమే కాక ఒకానొక చారిత్రక దశలో వ్యావసాయకులుగా ఉన్న వైశ్యుల నుంచి కూడా రెండువందల గోత్రాల వారు - వీరంతా కలిసి ఆంధ్రదేశంలో #కమ్మకులం గా ఏర్పడ్డారు.........................
"#కమ్మకులస్థుల, #కాకతీయుల మూలపురుషులైన #కమ్రమహారాజు, #దుర్జయుడు & #కమ్మరాష్ట్రం":----.
అనాదిగా కాకతీయులు, కమ్మవారు కమ్ర మహారాజును తమ మూలపురుషునిగా భావిస్తారు. ‘కమ్ర’శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ' శబ్దం ఏర్పడింది. కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) కర్మ కులంగానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి.............. కూర్మారాధక కురమ సముదాయం నుంచి విడివడిన ఓ మాజీ జైన శాఖ, పల్లవ భోగ్య (పలనాడు) లోని మాజీ బౌద్ధ శాఖ కలిసి #కమ్మకులంగా ఏర్పడడారు.............తుళునాడులో స్థానిక కన్నడిగులు వారిని 'బంట' అనే పేరుతో వ్యవహరించారని అంటారు.వారు #కమ్మవారికీ, #కాకతీయులకీ, #తుళువ వారికీ మూలపురుషుడైన తుర్వసుడి వంశీయులమని చెప్పుకున్నారు కనుక తుళువ (రాయలు తండ్రి తరఫు) వారు మిగిలిన అన్ని కులాల కంటే కమ్మ కులానికే దగ్గరవారని నా స్థిరాభిప్రాయం. రాయలు తల్లి నాగులాంబ గండికోట పెమ్మసాని కమ్మవారి ఆడపడుచు...........................
కమ్మ క్షత్రియ జాతికి చెందిన ఒక ప్రాచీన తెగ "#దుర్జయులు"........................చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు....